Pakistan cricket team secured a battling victory over Sri Lanka in their final Group B match, and the effect of their struggle was felt by the board PCB’s Twitter handle as well, which committed a blunder during Sri Lanka’s batting. <br /> <br /> <br />ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా జరిగిన చివరి లీగ్ మ్యాచ్లో పాకిస్థాన్, శ్రీలంక జట్లు తలపడ్డాయి. సెమీస్కు చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో పాకిస్థాన్ చిరస్మరణీయ విజయాన్ని నమోదు చేసి సెమీఫైనల్లో ఇంగ్లాండ్తో తలపడనుంది.సోమవారం కార్డిఫ్లో జరిగిన ఈ మ్యాచ్ లైవ్ అప్ డేట్స్ అందిస్తున్న పీసీబీ (పాకిస్థాన్ క్రికెట్ బోర్డు) శ్రీలంక ఆటగాడు కుశాల్ మెండిస్ 15వ ఓవర్ ఐదవ బంతికి హసన్ అలీ చేతిలో అవుట్ కాగా, అప్పటికి లంక స్కోరు 2 వికెట్ల నష్టానికి 282 పరుగులని ట్విట్టర్లో ట్వీట్ చేసింది.ఈ మేరకు పీసీబీ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో ట్వీట్ను ఉంచగా, అది వైరల్ అయింది <br /> <br />